Breaking News

ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో గ్యాస్ సరఫరా ఇంకా సాధారణ స్థితికి రాలేదని...

ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి భారత్‌కే ఉందన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రపంచ శాంతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల సామర్థ్యం భారతదేశానికే ఉందని ఆయన...

త్రిష పేరుతో సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం (టీవీకే) పార్టీ చుట్టూ ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.సోషల్...

ఇరాన్ కొత్త వ్యూహం – చమురు, గ్యాస్ సరఫరాలపై దాడులు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ తో జరుగుతున్న ఘర్షణలో నేరుగా సైనిక లక్ష్యాలపై దాడులు కాకుండా, ప్రపంచ...

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం లో నిర్వహించిన శ్రీ రామ యంత్ర స్థాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

LPG కొరత ఆందోళనకరం – కేంద్రం అంగీకారం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ (LPG) కొరత పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.బ్లాక్ మార్కెటింగ్‌ను...

ధురంధర్: ది రివెంజ్ లో ప్రధాని మోదీ సీన్స్ చర్చనీయాంశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) విడుదలైన తర్వాత థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి...

విజయ్ vs భారతీయ జనతా పార్టీ – తమిళనాట రాజకీయ వేడి

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చుట్టూ పరిణామాలు వేడెక్కుతున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే) మధ్య...

పార్లమెంట్‌లో ప్రత్యేక ఫోటో సెషన్.. వీడ్కోలు క్షణాల్లో నేతల సమాగమం

న్యూఢిల్లీ, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పార్లమెంట్ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోటో సెషన్ ఆకర్షణగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్తో పాటు...

ఐడీఎఫ్ దాడి.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్ హతం? ఇజ్రాయెల్ ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. రాత్రిపూట జరిగిన దాడిలో ఖతీబ్ మరణించారని తెలిపారు.అయితే...