Breaking News

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..11న పారిస్‌లో ఏఐ సమ్మిట్

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ – ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 11,...

పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి – రోజా

కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు...

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి మండిపాటు

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపాటు శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన...

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ట్రంప్‌ వెల్లడి అక్కడి పౌరులకు ఆదాయపు పన్ను లేకుండా చూస్తామని హామీ అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను...

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ..?

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ.. ట్రంప్ కీలక ప్రకటన హైదరాబాద్:భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,...

బిల్గేట్స్ ‘సోర్స్ కోడ్’ పుస్తకం: చంద్రబాబు ధన్యవాదాలు

బిల్గేట్స్ 'సోర్స్ కోడ్' పుస్తకం: చంద్రబాబు ధన్యవాదాలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తన జీవిత అనుభవాలను పంచుకునేందుకు రాసిన 'సోర్స్ కోడ్' పుస్తకాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకానికి సంబంధించిన ప్రత్యేక కాపీని...

దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వర్షం

దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వర్షం: అమెజాన్‌తో భారీ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సమావేశాల సందర్భంగా దావోస్ వేదిక తెలంగాణకు కొత్త పెట్టుబడుల ప్రవాహానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్...

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ: TDP క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు ఈనెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇచ్చారు. కమిటీ...

వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం: రేవంత్ రెడ్డి, చంద్రబాబు మర్యాదపూర్వక సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు,...

నాగబాబు మంత్రి అవుతారనే ప్రచారంపై పవన్ కల్యాణ్ స్పందన

నాగబాబు మంత్రి అవుతారనే ప్రచారంపై పవన్ కల్యాణ్ స్పందన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు త్వరలో మంత్రి పదవిని అందుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు....