Breaking News

విశాఖ పోర్టు  ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించిన మోదీ

విశాఖ పోర్టు అథారిటీకి సంబంధించిన ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీవర్చువల్​గా శ్రీకారం చుట్టారు.ముంబైలో కేంద్రం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారీటైం ఇండియా సమ్మిట్ 2023ను ప్రారంభించిన ప్రధాని.. దేశంలోని మేజ...

తిరుమలలో స్టాలిన్ సతీమణి….

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమలలోని ప్రముఖ శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. పూజలు అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు.

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై

సుప్రీంకోర్టులో విచారణ వాయిదా న్యూఢిల్లీ అక్టోబరు 13:  స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు...

పెద్దమ్మతో లోకేష్…  వైసీపీ విమర్శలు

విజయవాడ, అక్టోబరు 12:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. పురంధేశ్వరి ఏపీ భారతీయ...

ఉప్పల్ స్టేడియంలో  నేడు  వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

శ్రీలంక  పాకిస్తాన్  మ్యాచ్‌ హైదరాబాద్:అక్టోబర్ 10:  వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు...

పానకాల  లక్ష్మీ నరసింహస్వామి  పానకం కోటి రూపాయలు

పానకాల లక్ష్మీ నరసింహస్వామి పానకం .. ధర కోటి రూపాయలుపైనే… షీల్డ్ కవర్ ఓపెన్ ఆప్షన్ లో మొట్టమొదటి సారి కోటి మార్క్ దాటిన వైనం… భక్తుల మండి పాటు... అసలు విషయం ఏమిటి...

జనసేనతో పొత్తు  నిర్ణయం అధిష్టానానికే

విజయవాడ, అక్టోబరు 4:  చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా బయటకు రాలేదు.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు అరెస్టును ఖండించానా... ఆతర్వాత  పెద్దగా రియాక్ట్‌ అవ్వలేదు....

ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

న్యూ ఢిల్లీ:  అక్టోబర్ 04:  మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్‌ నేత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆప్‌ ఎంపీ సంజయ్‌...

సిక్కింలో ఆకస్మిక వరదలు 23 మంది సైనికులు మిస్సింగ్

సిక్కింలో కురుస్తున్న కుండపోత వర్షాలకు 23 మంది సైనికులు మిస్సయ్యారు. మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో... 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు....

ఇకపై రోజుకు 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

అన్ని ఏరియాల  జీఎంలకు ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ దిశా నిర్దేశం (భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో 3 వాయిస్ టుడే), సింగరేణి భవన్, అక్టోబరు 3, 2023: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్...