Breaking News

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థిని అనన్య గోలి అమెరికాలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందింది. సాంకేతిక విజ్ఞాన రంగంలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు మిన్నెసోటా...

రాష్ట్రానికి మరో 7 విమానాశ్రయాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

మే 31, (నేటి తెలుగు పత్రిక): అమెరికాలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో...

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా...

స్వీడన్ అత్యున్నత గౌరవం అందుకున్న ప్రధాని మోదీ

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. స్వీడన్ ప్రభుత్వం విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్...

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

మే 18, (నేటి తెలుగు పత్రిక): హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ ఫీజులు విధించే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ...

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న కేసులు, మరణాల నేపథ్యంలో...

ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ పురోగతి కొనసాగుతోంది: మోదీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై దేశ అభివృద్ధి, ప్రపంచ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.సభకు హాజరైన భారతీయులు ఘన...

తెలంగాణలో పెట్టుబడులపై కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చ

మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లో జరిగిన ఈ సమావేశంలో రెండు ప్రాంతాల మధ్య...

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్!

భారతదేశంలోనే మోడల్ టౌన్ షిప్ గా నిర్మాణం చేపడతాం ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్ ఏర్పాటుకు చర్యలు ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలకు సులభతర వాణిజ్యంపై దృష్టి ఆర్ టీజీఎస్ లో సింగపూర్...

సింగపూర్ – ఏపీ నడుమ పోర్టు వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించండి!

మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్ ఫాం ద్వారా సహకరించండి ఏపీ–సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్‌ ఏర్పాటు చేయండి ప్రస్తుతం మేం ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తున్నాం. కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో...