- కర్ణాటకలో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాకు సమస్య ఎదురైంది.
- బెంగళూరులో మిడ్ నైట్ మరియు ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
- ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- షోలు ప్రదర్శించేందుకు ఇప్పటికే మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసినప్పటికీ, తాజా ఆదేశాలతో అభిమానులు నిరాశ చెందారు.
