Breaking News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశం రాష్ట్రంలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *