ఉప్పల్ స్టేడియంలో నేడు వరల్డ్కప్ మ్యాచ్
శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్:అక్టోబర్ 10: వరల్డ్కప్లో భాగంగా మంగళవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. లంక ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. మరోవైపు...