Breaking News

ఉప్పల్ స్టేడియంలో  నేడు  వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

శ్రీలంక  పాకిస్తాన్  మ్యాచ్‌ హైదరాబాద్:అక్టోబర్ 10:  వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు...

వార్మ్ అప్ మ్యాచ్ కు వర్షం. అడ్డంకి

హైదరాబాద్, సెప్టెంబర్ 29:  ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023కి శుక్రవారం అంకురార్పరణ జరుగుతోంది! నేటి నుంచే వార్మప్‌ మ్యాచులు మొదలవుతున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్‌కు వచ్చేశాయి. తమకు కేటాయించిన స్టేడియాల్లో శిబిరాలు...

సుప్రభాత సేవలో  మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్

గురువారం తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో...

ఆసియా క్రీడల్లో గురి చూసి కొట్టారు

హోంగ్ జౌ :సెప్టెంబర్ 27:  ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్​లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్,...

ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో డ్రెస్సేజ్ విభాగంలో భారత్ కు స్వర్ణం

ముంబై, సెప్టెంబర్ 26:  చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేడు భారత్ కు మరో స్వర్ణం లభించింది. ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్లో డ్రెస్సేజ్ విభాగంలో భారత్ అద్భుత విజయం...

మన అమ్మాయిలు.. బంగారం

ఏసియన్ గేమ్స్‌‌ మహిళల క్రికెట్ ... ముంబై, సెప్టెంబర్ 25, (వాయిస్ టుడే): భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.  చైనాలోని హాంగ్జౌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో...

11 పతకాలతో ఆరో స్థానంలో భారత్  

ఆసియన్ గేమ్స్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25, (వాయిస్ టుడే): ఏసియన్ గేమ్స్ - 2023లో వంద పతకాలు  సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్.. ఆ దిశగా విజయవంతంగా సాగుతోంది.   ఆరంభ రోజు అయిన ఆదివారం...