తిరుమల : తిరుమల శ్రీవారిని టిడిపి ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమలలోని ప్రముఖ శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. పూజలు అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం లో ప్రదోష నంది సేవ నిర్వహించారు. నంది వాహనంపై ఆదిదంపతులు ఉత్సవమూర్తులను సుందరంగా పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణములో స్వామి అమ్మవారిని ఊరేగించారు అనంతరం దీప...
తిరుపతి :అక్టోబర్ 10: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఛైర్మన్...
పానకాల లక్ష్మీ నరసింహస్వామి పానకం .. ధర కోటి రూపాయలుపైనే… షీల్డ్ కవర్ ఓపెన్ ఆప్షన్ లో మొట్టమొదటి సారి కోటి మార్క్ దాటిన వైనం… భక్తుల మండి పాటు... అసలు విషయం ఏమిటి...
అలిపిరి నుండి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్...
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సిద్ధిబుద్ధి సమేతంగా గణనాథుడు యాలి వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని నవయుగ స్వీట్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా 126 కేజీల లడ్డును శివలింగాకారంలో తయారు చేశారు. మూడు అడుగుల ఎత్తులో కాజు,...