Breaking News

అంతరాష్ట్ర ఎన్డిపిఎల్ సరఫరా చైన్‌ భగ్నం…ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం

అంతరాష్ట్ర ఎన్ డి పి ఎల్ సరఫరా చైన్‌ భగ్నం ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో జరుగుతున్న నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ సరఫరా చైన్‌ను అధికారులు భగ్నం చేశారు. పలువురిని...

ఎర్రచందనం అక్రమ రవాణాపై తనిఖీలు

కడప ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ దాడి – ఒకరు అరెస్ట్ కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల చొరబాటును టాస్క్ ఫోర్స్ అడ్డుకుంది. ఈ దాడిలో...

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

|| Drugs are once again in Hyderabad || జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌ పై దాడి చేసిన పోలీసులు...

పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య..‼️

|| Industrialist Janardana Rao brutally murdered..‼️ || 86 సంవత్సరాల తాతను 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..‼️ దారుణ హత్యకు గురైన మృతుడు గతంలో ..ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతలవారీగా 40...

తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్ తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది....

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్ శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో.. శృతిని కాపాడడానికి చెరువులో దూకిన ఎస్సై సాయి కుమార్ మరియు ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రాణాలు...

పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, ముగ్గురు అరెస్ట్..

పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య: ముగ్గురు అరెస్ట్, మరి ఇద్దరు పరారీలో హైదరాబాద్:నాచారంలో పీహెచ్‌డీ విద్యార్థిని పులిపర్తి దీప్తి ఆత్మహత్య ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తండ్రి నుంచి...

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. మరో మోసం వెలుగు

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. నిజామాబాద్‌లో మరో మోసం వెలుగు నిజామాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియా, పార్ట్ టైమ్ జాబ్స్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్...