Breaking News

Live

చంద్రబాబు వైఫల్యాలకు జగన్‌నే ప్రత్యామ్నాయం: సజ్జల రామకృష్ణారెడ్డి

మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరాశపరిచారని...

వేసవిలో సంప్రదాయ పానీయాలతో ఆరోగ్యం కాపాడుకోండి: ప్రధాని మోదీ

మే 31, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన...

తండ్రి జ్ఞాపకాల్లో మునిగిపోయిన మహేష్‌బాబు.. “ఎప్పటికీ మీరే నా హీరో”

మే 31, (నేటి తెలుగు పత్రిక): సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన తనయుడు మహేష్‌బాబు భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. తండ్రితో కలిసి ఉన్న ఓ అరుదైన చిత్రాన్ని అభిమానులతో పంచుకుంటూ,...

శస్త్రచికిత్స తర్వాత కోలుకుని సోనియా గాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ, మే 31, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విజయవంతమైన కంటి శస్త్రచికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో...

రంజాన్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తారా?: ఒవైసీ ప్రశ్న

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): పండుగల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లే, రంజాన్ మాసంలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించగలరా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్...

సర్కారు బడుల్లో చదవడం గర్వకారణం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం తక్కువ కాదని, విద్యార్థుల్లో ఉన్న అపోహలను ఉపాధ్యాయులు తొలగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు....

“ఖమ్మంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాలకు వీడ్కోలు చెబుతా: కూనంనేని సాంబశివరావు”

ఖమ్మం, మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క...

రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం సాధించారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలకు సరైన ఫలితాలు అందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. జూన్ నుంచి పెరిగిన జీతాలు.. విలీనం ఆలస్యం

హైదరాబాద్,మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారం ఉద్యోగులకు జులై 1న అందే...

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య భద్రత.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్...

Breaking News