Breaking News

Live

బాధితురాలకి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది…!

విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్...

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు

పెద్దవడ్లపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మంత్రి నారా లోకేష్ చొరవతో 7 మంది లబ్ధిదారులకు రూ.9.75 లక్షల ఆర్థిక భరోసా. మంగళగిరి ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక...

ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి.

విజయవాడ, 6-02-2026, నేటి తెలుగు పత్రిక: ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి గారిని నియమించామని, ఈ సందర్భంగా ప్రగతి నారి శక్తి నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమెకు...

సమాజమే ఆవిష్కరించబడాలి.

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆర్.పి.వి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ. ఖమ్మం, ఫిబ్రవరి 06, నేటి తెలుగు పత్రిక: మూర్ఖత్వపు పరిమళాలు వెదజల్లబడుతున్న ఈ కాలంలో సమాజమే ఆవిష్కరించబడాల్సిన అవసరం...

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం కాయం

తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన...

మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి: మల్లు

కోదాడ, ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు....

పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద

పులివెందుల ఫిబ్రవరి 6,(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...

విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం: ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ అన్నారు. వేంపల్లి లో శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను...

జగన్ మీద కక్షతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడం శోచనీయం: డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): జగన్ మీద కక్షతో, జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర...

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!

కోదాడ, ఫిబ్రవరి6( నేటి తెలుగు పత్రిక): శ్రమ శక్తి నీతి పేరుతో దేశ కార్మిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు, మల్టీనేషన్ కంపెనీలు కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్...

Breaking News