Breaking News

Live

పెన్షన్లపై కొత్త విధానం తీసుకొస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో...

అతిపెద్ద పార్టీకే తొలి అవకాశం ఇవ్వాలి: చిదంబరం

మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న...

మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు: రామచందర్‌రావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటలో క్రియాశీలకమైన పాత్ర పొన్నం ప్రభాకర్ ది..

బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి. ముషీరాబాద్, మే 08,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారని బిసి కుల సంఘాల జేఏసీ...

నైపుణ్యంతోనే ఉద్యోగాలు సాధ్యం: మంత్రి కొండా సురేఖ

మే 08, (నేటి తెలుగు పత్రిక): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు...

తలసేమియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి దామోదర

మే 08, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో...

కార్యకర్తల ఓర్పును బలహీనతగా చూడొద్దు: బండి సంజయ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కఠిన ధృవీకరణ.. తెలంగాణలో కొత్త నిబంధనలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల వివరాల ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది....

ప్రజల అభీష్టమే సీఎం పదవికి ప్రమాణం: ఖుష్బూ

మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటే వారినే ఆ...

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జూపల్లి కృష్ణారావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

Breaking News