Breaking News

Live

ఏపీకి కేంద్రం నుంచి రూ.1192 కోట్ల మంజూరు.. గ్రామీణ ఉపాధికి ఊతం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2026-27 ఆర్థిక...

పశుసంవర్ధకంలో అవకాశాలు అపారం.. యువత ముందుకు రావాలి: అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగం భవిష్యత్‌కు బలమైన ఆధారంగా మారుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. యువత ఐటీ వంటి సాంకేతిక రంగాల వైపు ఎక్కువగా మళ్లుతున్న నేపథ్యంలో, పశుసంవర్ధకాన్ని...

పమిడిముక్కలలో సీఎం పర్యటనకు సిద్ధం.. భారీగా హాజరవ్వాలని పార్థసారథి పిలుపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు,...

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత...

సీఎం, డిప్యూటీ సీఎం పేర్లతో రాజశ్యామల యాగం.. మంత్రి పార్థసారథి ప్రత్యేక ప్రార్థనలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుభిక్షం కోసం మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం...

అమరావతిపై దుష్ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలి: మంత్రులకు సీఎం చంద్రబాబు సూచనలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. రాజధాని అమరావతిపై ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు ఆదేశించారు.సింగపూర్‌లో మంత్రుల...

అమరావతికి ₹2,540 కోట్ల ప్యాకేజ్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి రూ.2,540 కోట్ల భారీ...

సీఎం రేవంత్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్.. భద్రతపై కీలక చర్చలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర...

ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ.. “ఇది వ్యూహాత్మక నిర్ణయం”

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ‘ఆపరేషన్ సిందూర్’ నిలిపివేతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక స్పష్టత ఇచ్చారు. ఈ ఆపరేషన్‌ను భారత్ తన స్వంత వ్యూహాత్మక నిర్ణయంతోనే నిలిపివేసిందని, ఇది...

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. “రైతు కంటే కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమా?”

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరతపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత...

Breaking News