Breaking News

Live

అరటి సాగులో ఆధునిక సాంకేతికతపై అవగాహన

పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరటి సాగులో ఆధునిక సాంకేతికతలపై ఉద్యాన శాఖ అధికారులు అవగాహన...

ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం: డాక్టర్ సుకన్య

పులివెందుల ఫిబ్రవరి 4 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పొగాకు, ప్లాస్టిక్ రహిత ఆహారాలతో కాన్సర్ నియంత్రణ సాధ్యం అని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రముఖ సర్జన్ వైద్యులు డాక్టర్ సుకన్య పేర్కొన్నారు....

ఏపీ సూపర్ కప్ 2026 గెలుచుకున్న సిటాడెల్ గోదావరి లెజెండ్స్

అనంతపురం నేటి తెలుగు పత్రిక: అనంతపురం ఆర్‌డీటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్‌సీ ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తర్వాత జరిగిన...

సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ నేటి తెలుగు పత్రిక: సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి...

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సమాచార కమిషనర్ దేశాల భూపాల్

నేటి తెలుగు పత్రిక: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్ మీర్ పేట లో సమాచార కమిషనర్ దేశాల భూపాల్ తో పాటు సమాచార హక్కు చట్టం సాధన...

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కాయం

యాదగిరిగుట్ట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్టలో 12 వార్డులో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జిల్లా...

ముగింపు వార్షికోత్సవం వేడుకలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని కైలాస పురం కాచారం గ్రామం లో శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయం...

మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని నర్సింహ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): చిన్నకందుకూర్ గ్రామం లో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య అకాల మరణానికి చింతిస్తూ మండల బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని...

కోదాడ బరిలో కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులుగా టీడీపీ నాయకులు

కోదాడ,ఫిబ్రవరి 4,నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ ఎన్నికల బరిలో టీడీపీ నాయకులకు కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల కండువాలు కప్పి, బీఫామ్ లిచ్చి అభ్యర్థులుగా నిలబెట్టటంతో టీడీపీకున్న బలాన్ని చెప్పకనే చెప్పినట్లు రుజువైందని తెలుగు...

నిస్వార్ధ జీవి వర్థెల్లి బుచ్చీరాములు: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట నేటి తెలుగు పత్రిక: తన జీవితాంతం పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసినవర్థెల్లి బుచ్చి రాములు జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డిఅన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...

Breaking News