పెన్షన్లపై కొత్త విధానం తీసుకొస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్
మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో...
