Breaking News

Live

రాజ్యాంగ విరుద్ధమే కుల–మత వివక్ష.. బలమైన బేస్‌తోనే న్యాయవ్యవస్థ బలోపేతం: ఉజ్జల్ భుయాన్.

నేటి తెలుగు పత్రిక: కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఓ ఎస్సీ అంగన్‌వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు చెప్పిన...

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ లో రాజ్యాంగ నైతికతపై సదస్సు.. కీలకోపన్యాసం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

నేటి తెలుగు పత్రిక: 2026 ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ ప్రాంగణంలో, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో...

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి. కోదాడ ,ఫిబ్రవరి 21(నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ...

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మాస్ షేక్.. పవన్ కళ్యాణ్ మళ్లీ ట్రెండింగ్‌లో

నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. విడుదలైన...

అంతర్జాతీయ వేదికపై బలపడిన భారత్–బ్రెజిల్ స్నేహం.. కీలక ఒప్పందం.

నేటి తెలుగు పత్రిక: భారతదేశం–బ్రెజిల్ సంబంధాలలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, వ్యవసాయ...

మన నగరం పరిశుభ్రత మనందరి బాధ్యత…!

విజయవాడ. ఫిబ్రవరి 21 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మన నగరం, మనందరి బాధ్యతని, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం పున్నమి ఘాట్...

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

కోదాడ , ఫిబ్రవరి 21 (నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని తన ఆయుధ బలగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల పైన యుద్ధాలు ప్రకటించి ఆయిలను కొల్లగొట్టేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారని...

ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు.

విజయవాడ. ఫిబ్రవరి 21 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమింపబడిన ఎం.ఎస్.బేగుని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం...

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును టేకోవర్...

యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడాలి: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక :యూరియా వాడకంపై రైతులు అపొహలు వీడి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో...

Breaking News