Breaking News

Live

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా సూరంపల్లి లో పర్యటించారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ గ్రామంలో జరిగిన...

తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ వినియోగానికి ఎలాంటి LPG కొరత లేదని తెలిపారు....

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పిలుపు మేరకు శనివారం రోజు...

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం...

గ్యాస్ టెన్షన్ మధ్య డీమార్ట్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లు, రైస్ కుక్కర్లపై భారీ డిస్కౌంట్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ రిటైల్ సంస్థ DMart...

7న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు: ఎండి. సలీం షరీఫ్ మండల విద్యాధికారి

కోదాడ, మార్చ్ 14. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 17న...

యాదాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని ఎటువంటి వినియోగదారులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా...

టెన్షన్ వద్దు.. భారత్‌కు LPG నౌకలు రానున్నాయి: కేంద్రం క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ...

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో పలు కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు బేగంపేట గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించడం జరిగినది. ఈ...

క్రికెట్ పండుగకు రంగం సిద్ధం.. రేపు ఢిల్లీలో బీసీసీఐ నమన్ అవార్డ్స్ వేడుక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే నమన్ (NAMAN) అవార్డ్స్ 2026 వేడుకలు మార్చి 15న న్యూఢిల్లీ...

Breaking News