Breaking News

Live

చిట్టూరి హైస్కూల్లో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమం..!

విజయవాడ, ఫిబ్రవరి 27: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని చిట్టూరి హైస్కూల్లో జాతీయ సైన్స్...

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పిన్న వయస్కుడైన కార్పోరేటర్ గుణకు ఆశీస్సులు.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పిన్న వయస్కుడైన మునిసిపల్ కార్పోరేటర్ గోవాడ గుణచరిత్ (గుణ)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఆశీస్సులు అందజేశారు.కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ (పాల్వంచ)...

సింగపూర్ కిట్స్ కాలేజీలో ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సు

గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది మృతి, ఆందోళన వ్యక్తం చేసిన సీపీ కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం...

విజయవాడలో పీఎంజే జువెల్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్: ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన.

విజయవాడలోని లబ్బీపేట, ఎంజీ రోడ్డులో ఉన్న తాజ్ వివంతా హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే హాఫ్-శారీ వెడ్డింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ - అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శనను సినీ నటి లయ ప్రారంభించారు. విజయవాడ,...

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

నేటి తెలుగు పత్రిక: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో నడిచే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్,నేటి తెలుగు పత్రిక: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే...

వేల్పుపల్లి లోని పెద్దమ్మ చెరువు శిఖం భూమి కబ్జా.

మట్టి దందా బాగోతంపై. తుర్కపల్లి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి పై విచారణ ప్రారంభించిన ఇరిగేషన్ అధికారులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి...

పడవల పునరాగమనం.. మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం.

“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం. భీమవరం,నేటి తెలుగు పత్రిక: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ...

కౌన్సిలర్ లను సన్మానించిన మాజీ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...

కర్ల లలితమ్మకు ప్రభుత్వ ఉద్యోగం

కోదాడ, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ గురైన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గత 100 రోజులుగా...

Breaking News