Breaking News

Live

ప్రముఖ పాత్రికేయల్ని సత్కరించిన బి బి ఏ అధ్యక్షులు…!

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రముఖ పాత్రికేయులు సయ్యద్ అక్బర్ విజయవాడలో పుట్టి శాతవాహన కాలేజీలో చదువుకొని తదుపరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పాత్రికేయులుగా కెరీర్ ప్రారంభించి డెక్కన్...

సాయిగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర మాజీ...

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి- 17, నేటి తెలుగు పత్రిక: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో...

400 మంది పేద‌ల‌కు రూ.2,500 విలువ గ‌ల రేష‌న్ కిట్స్ పంపిణీ..!

విజ‌య‌వాడ: ఫిబ్రవరి 17 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రంజాన్ మాసం ప్రారంభం సంద‌ర్బంగా మ‌ర్క‌జ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేష‌న‌ల్ అండ్ వెల్ఫేర్ సోసైటీ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ అహ్మ‌ద్ మొహ‌ మ్మ‌ద్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన, బీర్ల అయిలయ్య , చామల కిరణ్ కుమార్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్...

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు ఆర్టిఐ.

8 నెలల్లో 9వేల అప్పిళ్ల పరిష్కారం. 13 శాఖల్లో జీరో పెండింగ్ రాష్ట్ర సమాచార కమిషనర్లు. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం...

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

మంగళగిరి ఫిబ్రవరి 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు...

జేఈఈ మెయిన్స్ లో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రతిభ.

93.52పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు. కోదాడ: ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): సోమవారం రాత్రి ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ ఐ...

వంద రోజుల ప్రణాళిక అమలు తో నూరుశాతం ఉతీర్ణత సాధించాలి.

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతోనూరు శాతం ఫలితాలను సాధిం చి ఉత్తీర్ణ‌త శాతంలో జిల్లా ను అగ్రగామిగా...

మీటర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కోటగిరి. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం మీటర్ రీడర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని యునైటెడ్...

Breaking News