Breaking News

Live

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

ముంబయి,mar 10, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో నిర్వహించిన IAAPI Expo 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు...

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా చర్యలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే...

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి,Mar 10,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి...

జీరో హ్యమన్, యానిమల్ లాస్ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఎండ తీవ్రత, వడగాల్పులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి• 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ - 2026' ఆవిష్కరణ• మధ్యాహ్నం 12-4 గంటల మధ్య జరిగే పనులను రీషెడ్యూల్ చేసుకోవాలి రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ...

రైతుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ లక్ష్యం

రైతులకు ఎటువంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న పరిహారాలను కూట‌మి ప్రభుత్వం విడుద‌ల చేసింది యూరియా సరఫరా, ఆర్థిక సహాయంలో ప్రభుత్వం ముందంజ ఇన్‌పుట్...

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మహోత్సవం

అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్...

కూటమి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం

సంక్షేమం–అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం మంత్రి డా.డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మంగళగిరి, mar 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో...

భారతి సిమెంట్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగించాడు: గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ప్రకటనల ద్వారా సాక్షి సంక్షేమం కోసం వందల కోట్ల లబ్ధి చేకూర్చాడు• జగన్ చేసిన అప్పులతో ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతుంది• జగన్ ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యం ఎన్టీఆర్...

ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన అమరావతి,...

పోలవరం పనులు వేగవంతం.. ప్రాజెక్టుల పూర్తి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం: మంత్రి నిమ్మల

ఏలూరు,mar 10: నేటి తెలుగు పత్రిక: పోలవరం లో సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో...

Breaking News