Breaking News

Live

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

మచిలీపట్నం. ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మచిలీపట్నంలో ఆయుర్వే ద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు.ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద...

పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ ఆ ఎమ్మెల్యే..!

విజయవాడ. ఫిబ్రవరి 18 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరిం చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాంకింగ్...

అప్పులు చేయడంలో వైకాపా, టీడీపీ కూటమి ప్రభుత్వాలు దొందూ దొందే.

రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం-డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేయడంలో, అప్పుల ఊబి లోకి దించడంలో అటు వైకాపా ప్రభుత్వం,ఇటు టిడిపి...

తవాస్మి ప్రయాణంలో మరో మైలురాయి, తవాస్మి హిందీ సంచికను ఆవిష్కరించిన టిజి గవర్నర్.

పులివెందుల ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రాజ్ భవన్‌లో తవాస్మి హిందీ సంచికను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం...

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

నేటి తెలుగు పత్రిక: ఐలాపురం వెంకయ్య గారికి నివాళి అర్పించి వారి కుమారులు ఐలాపురం రాజా గారి ని ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు...

లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…!

విశాఖపట్నం: ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రతి ఒక్కరు ఎముకల పటిష్టతపై శ్రద్ద వహించా లని, ఆరోగ్యంగా ఉండే విధంగా శరీరానికి కావా లసిన పోషకాలు తప్పని సరిగా తీసుకోవాలని లీ...

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

నేటి తెలుగు పత్రిక: ఇటీవల కాలుకి గాయమై కోలుకుంటున్న కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి: సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.

హైదరాబాద్ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వున్న కల్లుగీత కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. తక్షణమే...

రైతులకు రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు

నూతన లిఫ్ట్ నిర్మాణాలతో వేల ఎకరాలు సాగులోకి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ/మేళ్ళచెరువు (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నూతన ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా వేల ఎకరాల...

Breaking News