తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం
మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....
