Breaking News

Live

శుక్రవారం సభ ద్వారా ప్రజారోగ్య పర్యవేక్షణ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(నేటి తెలుగు పత్రిక) : చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ...

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరుకళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబం.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి...

వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ సభ్యులకు టీడీపీ మంత్రి సవిత హెచ్చరిక…!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 20 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసనమండ లిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం...

తిరుమలలో వైద్య సేవల అవకాశం.. వసతి, భోజనం, దర్శనం సౌకర్యం

నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలనుకునే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు మరియు ఇతర వైద్య సిబ్బందిని ఆహ్వానిస్తోంది....

ఇన్‌స్టా బ్యాన్‌పై స్పందించిన అన్వేష్.. “బత్తాయిలు” వీడియో వైరల్.

నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన యూట్యూబర్ Anvesh (ప్రపంచ యాత్రికుడు) మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవ్వగా, తాజాగా...

ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ లో అమలవుతున్న మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం)పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి భారీ బడ్జెట్ కేటాయింపులు చేయాలని...

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. యాప్ ద్వారా వ్యవసాయ యంత్రాల బుకింగ్.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ పనులకు అవసరమైన యంత్ర పరికరాలను ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా సులభంగా బుక్...

కేరళకు కేంద్రం పంపిన జీవో ఉపసంహరించాలి…!

విజయవాడ: ఫిబ్రవరి 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేరళ రాష్ట్రం ప్రభుత్వం అదనంగా రైతులకు 630 రూపాయలు బోనస్ ఇస్తు న్నా, బోనస్ ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన జీఓ...

నిబంధ‌న‌ల మేర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్.

జీవోఎంఎస్ నెం.84 ప్ర‌కారం జిల్లాలో తొలి విడ‌త 742 కార్డుల జారీ. విజయవాడ సెంట్రల్ ఫిబ్రవరి 19 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను అనుస‌రించి జిల్లాలో అర్హత ప్రమాణాలున్న జర్నలిస్టుల‌కు అక్రెడిటేషన్...

బ్రాహ్మణ సంక్షేమంపై 20 నెలల్లోనే 580 కోట్లు ఖర్చు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానిది.

విజయవాడ. ఫిబ్రవరి 19 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ లోని జిల్లా కార్యాలయం...

Breaking News