Breaking News

Live

ఏపీలో ఇంధన సంక్షోభం.. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో...

కేసీఆర్ భాషపై మల్లు రవి ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): మల్లు రవి మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో మర్యాదపూర్వక భాష వాడాలని, అవమానకర పదజాలాన్ని ఉపయోగించడం సరికాదని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ...

లోక్‌సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: కేసీఆర్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కే. చంద్రశేఖర్ రావు లోక్‌సభలో తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్ల తెలంగాణ స్వరం వినిపించలేకపోయిందని అన్నారు.ఈ సందర్భంగా...

జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి – ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్

విజయవాడ, ఏప్రిల్ 28, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంట నే తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు...

తెలంగాణలో ఇంధన కొరత లేదంటూ స్పష్టం.. ప్రజలకు ఆందోళన అవసరం లేదన్న కమిషనర్

హైదరాబాద్, ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఖండించారు. తెలంగాణలో ఇంధన సరఫరా పూర్తిగా సక్రమంగానే కొనసాగుతోందని,...

ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు.. ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి టి. హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జైలులో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్...

బందరు పోర్టుపై రాజకీయ వేడి.. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ నేతల వైఖరిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో...

రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై కిషన్ రెడ్డి లేఖ.. రాష్ట్ర సహకారం కోరిన కేంద్ర మంత్రి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి....

మీ పేరు భూమి ఆకృతుల్లో కనిపిస్తుందా?.. నాసా వినూత్న టూల్ వైరల్!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ముందుండే NASA మరో ఆసక్తికర ప్రయోగంతో ముందుకొచ్చింది. ఎర్త్ డే 2026 సందర్భంగా ‘Your Name in Landsat’ అనే...

విజయనగరంలో ఘోర ప్రమాదం.. నాలుగు ప్రాణాలు బలి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన...

Breaking News