విజయనగరంలో ఘోర ప్రమాదం.. నాలుగు ప్రాణాలు బలి
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన...
