Breaking News

Live

వంద మంది డి.వై.ఎఫ్.ఐ 100 మందికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గొంగిడి మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు పట్టణంలోని మూడవ వారికి చెందిన సిపిఎం నాయకులు , డివైఎఫ్ఐ జిల్లా కని కన్వీనర్ మంగ అరవింద్,...

ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది: సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్ర చిహ్నంతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు: సీఎం విజయవాడ, ఫిబ్రవరి 7, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ముఖ్యమంత్రి...

భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపించాలి

బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మున్సిపాలిటీ...

🔥 బుజ్జగింపు రాజకీయాలతో బీసీలకు అన్యాయం.. మత రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో మాట్లాడిన ఆయన,...

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్ర అబ్బయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం, చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య గారు ఇటీవల మరణించగా...

బాధితురాలకి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది…!

విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్...

మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు

పెద్దవడ్లపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. మంత్రి నారా లోకేష్ చొరవతో 7 మంది లబ్ధిదారులకు రూ.9.75 లక్షల ఆర్థిక భరోసా. మంగళగిరి ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక...

ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి.

విజయవాడ, 6-02-2026, నేటి తెలుగు పత్రిక: ప్రగతి నారి శక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి ఉమా దేవి గారిని నియమించామని, ఈ సందర్భంగా ప్రగతి నారి శక్తి నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమెకు...

సమాజమే ఆవిష్కరించబడాలి.

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆర్.పి.వి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ. ఖమ్మం, ఫిబ్రవరి 06, నేటి తెలుగు పత్రిక: మూర్ఖత్వపు పరిమళాలు వెదజల్లబడుతున్న ఈ కాలంలో సమాజమే ఆవిష్కరించబడాల్సిన అవసరం...

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం కాయం

తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన...

Breaking News