పహల్గామ్ దాడి మర్చిపోలేని విషాదం: ప్రధాని మోదీ
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా అమాయకంగా ప్రాణాలు...
