Breaking News

Live

కేరళకు కేంద్రం పంపిన జీవో ఉపసంహరించాలి…!

విజయవాడ: ఫిబ్రవరి 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేరళ రాష్ట్రం ప్రభుత్వం అదనంగా రైతులకు 630 రూపాయలు బోనస్ ఇస్తు న్నా, బోనస్ ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన జీఓ...

నిబంధ‌న‌ల మేర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్.

జీవోఎంఎస్ నెం.84 ప్ర‌కారం జిల్లాలో తొలి విడ‌త 742 కార్డుల జారీ. విజయవాడ సెంట్రల్ ఫిబ్రవరి 19 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను అనుస‌రించి జిల్లాలో అర్హత ప్రమాణాలున్న జర్నలిస్టుల‌కు అక్రెడిటేషన్...

బ్రాహ్మణ సంక్షేమంపై 20 నెలల్లోనే 580 కోట్లు ఖర్చు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానిది.

విజయవాడ. ఫిబ్రవరి 19 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ లోని జిల్లా కార్యాలయం...

సేంద్రియ మేళాను విజయవంతం చేయండి: రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ ఛైర్మ‌న్ శావ‌ల దేవ‌ద‌త్‌.

ఎ.కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్...

బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్.

నేటి తెలుగు పత్రిక: డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వెన్న తో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.కార్పోరేషన్...

కృష్ణారావుపాలెం సేంద్రియ మేళాకు ప‌టిష్ట ఏర్పాట్లు: జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

ఎ. కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 21న ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో జిల్లాస్థాయి సేంద్రియ మేళా నిర్వ‌హించ‌నున్నామ‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా జాయింట్...

అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తిచేయాలి.

మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్...

ఓడిపోయిన బిఆర్ఎస్ నాయకులను పరామర్శించి గెలిచిన కౌన్సిలర్లకు సన్మానించిన బిక్షమయ్య గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయిన బి.ఆర్.ఎస్ నాయకులను పరామర్శించి...

యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.

తుర్కపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన యూరియా యాప్ విధానంతో...

బీబీనగర్ ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో పాల్గొన్న బోర్డు మెంబెర్ ఎంపీ చామల.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బీబీనగర్ 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో...

Breaking News