Breaking News

రేపు, ఎల్లుండి సెలవు

రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...

రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

|| Telangana is the only state where farmer suicides have decreased || - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్...

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి...

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం...

జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా

|| The problems of journalists will be brought to the attention of the CM and resolved || – మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టుల...

మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని అసమర్థ సీఎం రేవంత్

|| Incompetent CM Revanth who can't even expand the cabinet || – కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు....

కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్! హైదరాబాద్: బీజేపీ భారత జట్టు అని, రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీమ్...

“కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. హైదరాబాద్లో నీటి కష్టాలు భగ్భగం”

" "Congress Govt's Negligence..Water Problems In Hyderabad" " - హరీశ్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రమవుతుండటంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా...

కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్‌పై విశ్వాసం లేదు..

"కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్‌పై విశ్వాసం లేదు.. ఈసారి బీజేపీనే ప్రత్యామ్నాయం" - ఎంపీ ఈటల రాజేందర్ హుజురాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ ప్రజలు చూసిన తర్వాత ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని...

రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలను ఉపయోగించొద్దు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 317 జీవోపై బండి సంజయ్ వ్యాఖ్యలు అనుచితం: మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 317 జీవో విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ విమర్శలు...