Breaking News

గ్యాస్ సరఫరాలో.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.సీతారాంపూర్ లోని నిర్మల భారత్...

కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు. యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక...

అభివృద్ధి కోసం కృషి చేస్తా : ఎంఎస్ విజయ్ కుమార్

యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తనకు పదవినిచ్చిన నేతలకు.. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్...

హైదరాబాద్‌లో ఎల్పీజీ సంక్షోభం.. రెస్టారెంట్లకు భారీ దెబ్బ

హైదరాబాద్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.వ్యాపార...

జగిత్యాలలో రాజకీయ హీట్.. జీవన్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డిను బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వంశీచంద్ రెడ్డి...

5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే షాక్.. వాహనం సీజ్ అయ్యే ఛాన్స్!

హైదరాబాద్‌, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం...

సాదాబైనమా భూములపై కీలక నిర్ణయం.. లక్షలాది రైతులకు ఊరట!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనమా భూముల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి...

ఇందిరమ్మ జీవ బీమాపై క్లారిటీ.. అర్హుల ఎంపికకు కొత్త నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై స్పష్టత పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ నుంచి అమల్లోకి...

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు.. ప్రభుత్వ నిర్ణయం

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న EV పాలసీ కింద ఉద్యోగులు, సాధారణ ప్రజలకు...

సూర్యాపేట జిల్లాలో చిత్ర షూటింగ్స్

సూర్యాపేట, మార్చి 24, (నేటి తెలుగు పత్రిక): గుడుగుంట్ల మహేష్ హీరోగా సార్ జాంబి సినిమా, N.N.రాజు దర్శకత్వంలో నిర్మాతగా MNR ,NNR నిర్మించిన ఈ సినిమా మన మునగాల దగ్గర్లో ఉన్న ,...