Breaking News

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత కీలక ప్రకటన చేశారు. మే 20 నుంచి జూన్ 20...

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

మే 11, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు తెలంగాణ ప్రభుత్వం‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు కట్టడం కంటే కూల్చడమే ఎక్కువగా తెలుసని ఆరోపించారు.పేదల ఇళ్లతో...

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని...

బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల వర్షం.. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటం కొనసాగుతుందన్న సీఎం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో...

మహిళల భద్రతపై రాజీ లేదు: రష్మీ గౌతమ్ స్పష్టం

మే 11, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ మరోసారి తన సోషల్ మీడియా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాలు, మహిళల భద్రత, సామాజిక బాధ్యతలపై ఆమె చేసిన తాజా...

కుట్ర రాజకీయాలతో నన్ను అడ్డుకోలేరు : బండి సంజయ్

మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే...

బండి భగీరథ్ కేసుపై సీఎం ఆగ్రహం.. ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన...

టెక్నాలజీ ఆవిష్కరణలకు సంపూర్ణ మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

మే 11, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రజా...

ఓబీసీ గణన జరిగేదాకా పోరాటం కొనసాగుతుంది: వీహెచ్

మే 11, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో ఓబీసీ గణన చేపట్టే వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. బీసీల జనగణన డిమాండ్‌తో హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట్‌లో ఆయన...

హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుటుంబంతో ఆప్యాయ భేటీ

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పరామర్శించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న...