రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...
|| Telangana is the only state where farmer suicides have decreased || - కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక నేత కేసీఆర్ అని బీఆర్ఎస్...
మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి...
రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం...
|| The problems of journalists will be brought to the attention of the CM and resolved || – మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టుల...
|| Incompetent CM Revanth who can't even expand the cabinet || – కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు....
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్! హైదరాబాద్: బీజేపీ భారత జట్టు అని, రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీమ్...
" "Congress Govt's Negligence..Water Problems In Hyderabad" " - హరీశ్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రమవుతుండటంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా...
"కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్పై విశ్వాసం లేదు.. ఈసారి బీజేపీనే ప్రత్యామ్నాయం" - ఎంపీ ఈటల రాజేందర్ హుజురాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ ప్రజలు చూసిన తర్వాత ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 317 జీవోపై బండి సంజయ్ వ్యాఖ్యలు అనుచితం: మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 317 జీవో విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ విమర్శలు...