Breaking News

తండ్రైన టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యారు. ఆయన భార్య దేవిశా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.2016లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇది...

ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

మే 08, (నేటి తెలుగు పత్రిక): రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని...

కమిన్స్‌ను కాపాడుకునేందుకు సీఏ భారీ ప్లాన్.. రూ.113 కోట్ల ఆఫర్!

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆస్ట్రేలియా స్టార్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను దేశ జట్టుతోనే కొనసాగించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ కాంట్రాక్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మూడు సంవత్సరాల కాలానికి 12 మిలియన్...

ముంబైపై సన్‌రైజర్స్ ఘన విజయం.. రికార్డు ఛేజ్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తమ దూకుడు చూపించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు...

ఐపీఎల్ 2026లో రికార్డుల వర్షం.. సాయి సుదర్శన్ సెంచరీ, కోహ్లీ అరుదైన మైలురాళ్లు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్...

టీ20 వరల్డ్‌కప్‌లో కలకలం.. క్రికెట్‌లో గ్యాంగ్ బెదిరింపుల ఆరోపణలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న...

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమలోనా..? నటి సమ్రీన్ కౌర్‌తో డేటింగ్ ప్రచారం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫోటోతో ప్రేమలో ఉన్నారనే...

ఐపీఎల్‌లో నేడు డబుల్ ఫైట్.. ఢిల్లీ-ముంబై పోరు.. గుజరాత్-రాజస్థాన్ సాయంత్రం ఢీ!

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్‌లు నేడు అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్...

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్‌లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ...

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు...