Breaking News

విశాఖ పోర్టు  ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించిన మోదీ

విశాఖ పోర్టు అథారిటీకి సంబంధించిన ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీవర్చువల్​గా శ్రీకారం చుట్టారు.ముంబైలో కేంద్రం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారీటైం ఇండియా సమ్మిట్ 2023ను ప్రారంభించిన ప్రధాని.. దేశంలోని మేజ...

శ్రీవారి సేవలో టిడిపి ఎంపీ కేశినేని నాని..

తిరుమల : తిరుమల శ్రీవారిని టిడిపి ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి...

చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

సీబీఐకు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ? చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ...

తిరుమలలో స్టాలిన్ సతీమణి….

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమలలోని ప్రముఖ శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. పూజలు అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు.

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రి, అక్టోబరు 13: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వైద్య బృందం చేరుకుంది. డీహైడ్రేషన్‌, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల...

టీడీపీకి రావుల గుడ్ బై

హైదరాబాద్, అక్టోబరు 12 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ లో...

పెద్దమ్మతో లోకేష్…  వైసీపీ విమర్శలు

విజయవాడ, అక్టోబరు 12:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. పురంధేశ్వరి ఏపీ భారతీయ...

చంద్రబాబు, పవన్ లపై జగన్ విమర్శలు

కాకినాడ, అక్టోబరు 12:  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పేదవారి కోసం తన పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. సామర్లకోటలో...

చంద్రబాబుకు షాక్

విజయవాడ, అక్టోబరు 12: ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం...

దసరా మహోత్సవములకు  హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఆహ్వానం

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిసి, వేదపండితులచే వేదాశీర్వచనం అందజేసి, అనంతరం అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవములు-2023 ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదం అందజేసి దేవస్థానం నందు...