Breaking News

ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో గ్యాస్ సరఫరా ఇంకా సాధారణ స్థితికి రాలేదని...

డీజిల్ ధరలపై భారీ షాక్.. లీటరుకు రూ.22 పెంపు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో, భారతదేశంలో పెట్రోలియం కంపెనీలు...

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): దేశంలో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిలిండర్లపై ఆధారపడే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని...

గ్యాస్ కొరతకు ఊరట… రాష్ట్రాలకు సరఫరా ప్రారంభం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో నెలకొన్న LPG గ్యాస్ కొరతకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన రెండు LPG నౌకలు సురక్షితంగా భారత్‌కు...

భారత్‌కు చేరుకున్న LPG నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్‌లో నెలకొన్న ఎల్‌పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల...

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది....

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కుదరట్లేదా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో సులువుగా సిలిండర్ బుక్ చేసుకోండి

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్‌లైన్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్‌ఎస్,...

యుద్ధం మధ్య వాహనదారులకు ఊరట.. కొన్ని నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా...

పైప్‌లైన్ గ్యాస్ వాడేవారికి కేంద్రం షాక్.. LPG సిలిండర్లు సరెండర్ చేయాలి

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...

గ్యాస్ టెన్షన్ మధ్య డీమార్ట్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లు, రైస్ కుక్కర్లపై భారీ డిస్కౌంట్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ రిటైల్ సంస్థ DMart...