Breaking News

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరంలో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు...

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్‌కు...

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో లీటర్‌కు రూ.10 వరకు ధరలు పెరగవచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్...

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ ప్రారంభం.. ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు

మే 09, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ 2026 అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా నిర్వహిస్తున్న ఈ...

గ్యాస్ ధరల దెబ్బ.. ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్

మే 02, (నేటి తెలుగు పత్రిక): వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా స్టార్ హోటళ్లు పెరిగిన ఖర్చులను తట్టుకోలేక మెనూ ధరలను...

వాణిజ్య గ్యాస్ ధరల షాక్.. వ్యాపారులపై భారీ భారం

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు వెయ్యి రూపాయల...

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరుగుతాయన్న ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఇంధన ధరలపై ప్రజల్లో నెలకొన్న...

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ దరఖాస్తులు ప్రారంభం.. ఖాతాల్లో రూ.6,000 జమ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం...