Breaking News

గ్యాస్ ధరల దెబ్బ.. ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్

మే 02, (నేటి తెలుగు పత్రిక): వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా స్టార్ హోటళ్లు పెరిగిన ఖర్చులను తట్టుకోలేక మెనూ ధరలను...

వాణిజ్య గ్యాస్ ధరల షాక్.. వ్యాపారులపై భారీ భారం

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు వెయ్యి రూపాయల...

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరుగుతాయన్న ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఇంధన ధరలపై ప్రజల్లో నెలకొన్న...

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ దరఖాస్తులు ప్రారంభం.. ఖాతాల్లో రూ.6,000 జమ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం...

ఆకర్షణీయమైన రుణ పథకాలు.. విభిన్న ప్రొఫైల్స్‌కు ఫైనాన్స్ అందుబాటులో

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): గృహ మరియు వ్యాపార అవసరాల కోసం రుణాలు పొందాలనుకునే వారికి అనుకూలంగా పలు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తక్కువ సిబిల్...

పిల్లల భవిష్యత్తుకు భరోసా.. NPS వాత్సల్య పథకం పూర్తి వివరాలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘NPS వాత్సల్య’ పథకం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 2024 జూలై 23న ప్రారంభమైన ఈ పథకం...

ఏఐ శిక్షణతో గంటకు రూ.14 వేల ఆదాయం.. కొత్త ‘ఏఐ లేబర్ మార్కెట్’ను పరీక్షిస్తున్న లింక్డిన్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మానవ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సంస్థ LinkedIn కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. “ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్” పేరుతో...

ఐటీ ఉద్యోగులకు శుభవార్త

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వార్షిక వేతనాల పెంపును ప్రకటించింది. ఈ...

UPI లావాదేవీలపై కొత్త నియంత్రణలు.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా UPI, IMPS ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై...