Breaking News

ఒలింపిక్స్ హోస్టింగ్‌కు ఇదే సరైన సమయం

2036 || This is the right time for hosting the Olympics || – నీతా అంబానీ భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Economy) ఎదుగుతున్న నేపథ్యంలో 2036...

కొత్త పాన్ కార్డ్…మీ ఇంటికే

కేవలం రూ.50తో మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్ హైదరాబాద్, డిసెంబర్ 25:రూ.50 వేలకంటే ఎక్కువ లావాదేవీలు, ఐటీఆర్ (Income Tax Return) ఫైలింగ్, బ్యాంక్ డిపాజిట్లకు పాన్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు కొత్త...

టెలికాం టారిఫ్‌ వోచర్లపై ట్రాయ్‌ కీలక మార్పులు

టెలికాం టారిఫ్‌ వోచర్లపై ట్రాయ్‌ కీలక మార్పులు టెలికాం ఆపరేటర్ల టారిఫ్‌ వోచర్ల నిబంధనల్లో ట్రాయ్‌ (టెలికాం నియంత్రణ మండలి) కీలక మార్పులు చేసింది. డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రత్యేక వాయిస్‌ మరియు...

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు....

అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం

అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ మరియు , సంఘీ ఇండస్ట్రీస్ సంస్థలను తమలో విలీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న అంబుజా సిమెంట్స్ ప్రకటించింది....

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

|| The slightest rising gold prices || హైదరాబాద్, వెబ్‌డెస్క్‌:దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు ₹71,500 గా నమోదైంది. నిన్నటి...

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు - కేంద్రం స్పష్టత న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా డబ్బులు పంపించడానికి ఛార్జీలు ఉంటాయనే వార్తలను కేంద్రం ఖండించింది. ఈ మేరకు పలు టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం...

చికెన్, కోడిగుడ్ల ధరల తాజా అప్‌డేట్

చికెన్, కోడిగుడ్ల ధరల తాజా అప్‌డేట్ డిసెంబర్ 15, 2024:తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు నేటి వరకు స్థిరంగా ఉన్నప్పటికీ, రాబోయే పండుగల నేపథ్యంలో పెరుగుదలకే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు....

UPI చెల్లింపుల్లో కొత్త నిబంధనలు

జనవరి 1 నుండి UPI చెల్లింపుల్లో కొత్త నిబంధనలు: మీకు తెలుసా? హైదరాబాద్, డిసెంబర్ 14:యూపీఐ చెల్లింపులను ఉపయోగిస్తున్న ప్రజలందరికీ ముఖ్యమైన సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2025 ద్రవ్య విధానానికి సంబంధించి...

55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు

ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 9 వరకు మొత్తం రూ.4,677...