Breaking News

వేసవిలో సంప్రదాయ పానీయాలతో ఆరోగ్యం కాపాడుకోండి: ప్రధాని మోదీ

మే 31, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన...

లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న...

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...

వేసవిలో సబ్జా నీళ్లు ఆరోగ్యానికి మేలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలామంది సబ్జా గింజలను ఉపయోగిస్తున్నారు. తక్మరియా లేదా బేసిల్ సీడ్స్‌గా పిలిచే ఈ గింజలు నీటిలో నానగానే జెల్లీలా మారి...

బీర్ తాగితే కిడ్నీ రాళ్లు పోతాయా..? నిపుణుల హెచ్చరిక

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కిడ్నీ రాళ్ల సమస్యకు బీర్ పరిష్కారం అన్న నమ్మకం ప్రజల్లో విస్తృతంగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీర్...

ఎండల తీవ్రత పెరుగుతోంది.. ప్రజలకు అలర్ట్ జారీ

మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దని సూచనలు హీట్ స్ట్రోక్ ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక సోషల్ మీడియాలో ప్రచారంపై స్పష్టత మార్చి 30, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత...

ఎండల్లో బయటకు వెళ్తున్నారా..? వడదెబ్బ నుంచి ఇలా కాపాడుకోండి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాతే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి, బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక...

క్యాబేజీ తినడం వల్ల ఆరోగ్యానికి అపార ప్రయోజనాలు

క్యాబేజీ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే అపార ప్రయోజనాలు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు మేలైన శారీరక ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్యాబేజీ తినడం వల్ల శరీరానికి...

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు!

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు! హైదరాబాద్:ఉల్లిపాయ ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. కేవలం వారం క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య ఉన్న ఉల్లిపాయ ధరలు ఇప్పుడు కిలో రూ.75 నుంచి రూ.80కు చేరాయి....

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు సిటీ లో న్యూ ఇయర్ వేడుకలను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన నిర్వాహకులకు ముఖ్యమైన మార్గదర్శకాలు...