Breaking News

దేశ వ్యాప్తంగా ఏటా ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుందంటే..

|| How much income does a temple get annually across the country? || తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR కేరళ పద్మనాభ స్వామి మందిరానికి...

త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం

మహా కుంభమేళాలో పాల్గొన్న ప్రముఖులు – త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం 📍 ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరంలో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ, విదేశాల...

మహా కుంభమేళా… పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ

ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా: పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు...

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి: పటిష్ట బందోబస్తు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి...

దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్ష అనవసరమ..?

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...

101 బస్సుల్లో 5,000 మంది ప్రత్యేక యాత్ర

మంత్రాలయానికి కర్ణాటక భక్తుల గుంపు: 101 బస్సుల్లో 5,000 మంది మంత్రాలయం:కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నుంచి ఓం శక్తి మాల ధరించిన దాదాపు 5,000 మంది భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు....

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత జనవరి 14న మకరజ్యోతి దర్శనం శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో, భక్తులకు దర్శనాలు అందించడం ఆపివేశారు. ఈ నెల...

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు తిరుమల, డిసెంబర్ 25:తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుండి భారీ విరాళాలు వస్తూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లోనే ఇద్దరు భక్తులు కలిపి రూ.2 కోట్లకు...

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై...

భవానీ దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు

భవానీ దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు విజయవాడ, డిసెంబర్ 21:ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి...