Breaking News

శ్రీవారికి భారీ కానుక.. విద్యుత్ బస్సు, ట్యాబ్‌ల విరాళం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారి సేవలో మరో భారీ విరాళం చేరింది. ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సు,...

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్‌లో ఉన్న యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు...

తిరుమలలో పెట్రోల్ వాహనాలకు టోల్?.. గ్రీన్ జోన్‌గా మారనున్న కొండ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తిరుమల పవిత్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. తిరుమలకు వచ్చే పెట్రోల్, డీజిల్ వాహనాలపై టోల్ ఫీజు...

సింహాచలం స్వామివారిని దర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనంలో నారా భువనేశ్వరి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు....

మే 1 నుంచి తిరుమల దర్శనంలో భారీ మార్పులు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. తిరుమల ఆలయంకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల...

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలు భారతదేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీరంలో ప్రశాంత వాతావరణంలో విస్తరించిన ఈ గుహలు చారిత్రక వైభవంతో...

టీటీడీ దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయ నిర్మాణాలు ప్రారంభించనుంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన నిర్ణయం తీసుకొని, శ్రీవారి వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చేసుకోవాలని లక్ష్యంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల...

ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాల వైభవం.. కనకదుర్గమ్మకు పుష్పార్చన

విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంతోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు...

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....