Breaking News

ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాల వైభవం.. కనకదుర్గమ్మకు పుష్పార్చన

విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంతోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు...

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

తిరుమల దర్శనానికి కొత్త రూల్స్.. టికెట్ టైమ్‌కే మాత్రమే అనుమతి

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాలు. దర్శన టికెట్‌పై ముద్రించిన సమయానికే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే కొత్త నిబంధనను...

ఈరోజు రాశిఫలాలు

నేటి తెలుగు పత్రిక,08-03-2026 ఆదివారం: మేషం గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూల...

దేశ వ్యాప్తంగా ఏటా ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుందంటే..

|| How much income does a temple get annually across the country? || తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR కేరళ పద్మనాభ స్వామి మందిరానికి...

త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం

మహా కుంభమేళాలో పాల్గొన్న ప్రముఖులు – త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం 📍 ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరంలో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ, విదేశాల...

మహా కుంభమేళా… పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ

ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా: పుణ్యస్నానం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు...

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమల దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి: పటిష్ట బందోబస్తు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి...

దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్ష అనవసరమ..?

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...

101 బస్సుల్లో 5,000 మంది ప్రత్యేక యాత్ర

మంత్రాలయానికి కర్ణాటక భక్తుల గుంపు: 101 బస్సుల్లో 5,000 మంది మంత్రాలయం:కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతం నుంచి ఓం శక్తి మాల ధరించిన దాదాపు 5,000 మంది భక్తులు శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు....