Breaking News

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాలను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇటీవల జరిగిన వివాదంపై స్పందించిన ఆయన, ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలతోనే...

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): పాయకరావుపేట సీఐ సాకేటి శంకర్‌రావుపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే శాఖాపరమైన...

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్...

అమరావతి అంతర్జాతీయ చెస్ పోటీలకు క్రీడల శాఖ మంత్రికి ఆహ్వానం

విజయవాడ. జూన్ 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అమరావతిలో జూన్ 3న నిర్వహించనున్న 1వ అమరావతి ఇంటర్నేషన ల్ ఫిడే రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ టోర్న మెంట్స్–2026 కార్యక్ర...

ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి తాను ఈరోజు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం జనసేన నాయకులతో...

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలి: చంద్రబాబు

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలి: చంద్రబాబు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి...

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ మంగళగిరి జూన్ 01 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్...

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

విజయవాడ. జూన్ 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇంకా రాజకీ య అధికారానికి దూరం గానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ...

విశాఖలో ఎయిర్ ట్రంక్ డేటా సెంటర్ క్యాంపస్‌కు లోకేష్ ఆహ్వానం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ...

రైల్వే మండలితో ఉపాధి, అభివృద్ధికి ఊతం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): దక్షిణ కోస్తా రైల్వే మండలి ఏర్పాటుతో పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రైల్వే...