Breaking News

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహమ్మద్ నసీర్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మైనారిటీలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.పీఎంజేవీవై కింద...

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

విజయవాడ,మే 06, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరగా న్యాయం అందించాలంటే అన్ని విభాగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం...

గైర్హాజరు వైద్యులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్యోగాల తొలగింపు: మంత్రి సత్యకుమార్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికార సెలవులు తీసుకున్న ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు చేపట్టింది. విధులకు గైర్హాజరైన 51 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు...

హైకోర్టులో ఉద్రిక్తత.. లాయర్‌పై జడ్జి ఆగ్రహం

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఓ ఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ టర్లాడ రాజశేఖర్ రావు ఎదుట విచారణ జరుగుతున్న సమయంలో ఓ యువ న్యాయవాది ప్రవర్తనపై...

కిశోరి బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: ఎస్ రాజేశ్వరి

పామర్రు, మే 06, (నేటి తెలుగు పత్రిక): సమాజంలో యుక్త వయసులో గల బాలికలు తమ ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఎస్ రాజేశ్వరి పేర్కొన్నారు. కిషోరి...

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను...

అభివృద్ధిని అడ్డుకుంటే కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

మే 06, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే...

వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తీవ్ర విమర్శలు – “నేరాల చరిత్ర బయటపడుతోంది”

మే 06, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఆమె...

ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలి: జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

మచిలీపట్నం, మే 06,(నేటి తెలుగు పత్రిక): జిల్లాలోప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపేందుకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ ధనలక్ష్మి పిలుపునిచ్చారు “స్వచ్ఛ పదం”కార్యక్రమo జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి వేకువజామున...

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

ప్రకాశం, మే 06, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ...