Breaking News

పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు: చంద్ర బాబు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ పవిత్రమైన నెలలో ఉపవాసాలు, ప్రార్థనలు మనసును శుద్ధి చేసి మంచి మార్గంలో నడిపిస్తాయి. ప్రేమ,...

రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు...

మచిలీపట్నం సమీపంలో భూములకు భూ సమీకరణ విధానం అమలు చేయాలి

ప్రభుత్వానికి ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ సూచన విజయవాడ, మార్చి 20, నేటి తెలుగు పత్రిక: మచిలీపట్నం ప్రాంతంలో ఏపీ మారి టైం బోర్డు తీసుకునే భూములను భూ సమీకరణతో తీసుకుంటే...

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

అమరావతి,20 మార్చి, నేటి తెలుగు పత్రిక: రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన...

పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థుల వినూత్న నిర్ణయం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూడూరు గ్రామంలో ఐస్‌క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్థులు...

జర్నలిస్ట్ యేమినేని రమణకు ప్రభుత్వ ఉగాది పురస్కారం.

విజయవాడ. మార్చి 19 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తూ, ఈతరం జర్నలిస్టుకు మార్గదర్శి గా ఉపయోగపడే రెండు అరుదైన పుస్తకాలను రచించిన జర్నలిస్టు, రచయిత, కాలమిస్టు యేమినేని...

జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ఓపెన్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 24తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా...

తిరువూరు ఆర్ డి ఓ.ఎ. కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) ఎ. కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.తిరువూరు రెవెన్యూ డివిజనల్...

బాలిని శ్రీనివాస రెడ్డి ట్వీట్‌తో వైసీపీ రీ-ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: వైసీపీలోకి మళ్లీ చేరతారనే ప్రచారాలకు చెక్ పెడుతూ బాలిని శ్రీనివాస రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య ఈ...

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎ. కుమార్ పదవీ బాధ్యతల స్వీకారం.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) గా ఎ. కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువూరు రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమక్షంలో...