Breaking News

Connecting the rivers is possible for Chandrababu

నదుల అనుసంధానం చంద్రబాబుకె సాధ్యం

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం: చంద్రబాబుకు మాత్రమే సాధ్యం – ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

తెలంగాణలో ప్రధాన నదులను అనుసంధానం చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని, రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు తపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ ప్రయత్నంలో గోదావరి, కృష్ణా మరియు పెన్నా నదుల అనుసంధానం జరగబోతుందని కాలవ శ్రీనివాసులు తెలిపారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *