Breaking News

If the by-elections come, we will face it bravely

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే ధైర్యంగా ఎదుర్కొంటామని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తూ, తీవ్ర విమర్శలు చేశారు.

📌 “కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తా. కానీ భయంతో పారిపోను” అని స్పష్టంగా తెలిపారు.
📌 “గతంలో బీఆర్‌ఎస్ పార్టీ 36 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని, కొందరికి మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు వారు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదు” అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులపై త్వరలో తుది తీర్పు వచ్చే అవకాశముండటంతో, రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. 🏛️🔥

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *