తెలంగాణ ఆర్ ఎం పి ల ధర్నా కార్య క్రమం హైదరాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద జరిగింది ఈ సందర్భం గా ఆర్ ఎం పి ల నాయకులు మాట్లాడుతూ ఆర్ఎంపి వ్యవస్థ నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ వైద్యం ప్రాముఖ్యమైందని అనేకులకు ప్రాణం పోస్తున్నటువంటి ఆర్ఎంపీ వైద్యులకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ ప్రకారము వారికి శిక్షణా తరగతులు ఇచ్చి వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ గారు శివ గాని వెంకట్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జీవో. మరియు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను పరిగణలకు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడి అన్ని విధాల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని నెరవేర్చుటకు సహాయం చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చారు
