Breaking News

"Congress party is cheating BCs" - R. Krishnaiah

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం : ఆర్.కృష్ణయ్య

రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య నామినేషన్

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీ టికెట్‌ పిలిచి ఇచ్చారని, కానీ తాను ఎలాంటి పార్టీకి చేరలేదని స్పష్టం చేశారు. “నేను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసంనే పనిచేస్తాను” అని తెలిపారు.


తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల కోసం కేంద్రం చేస్తున్న కృషిని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

తన ప్రధాన లక్ష్యం
బీసీ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని, బీసీల హక్కుల కోసం ఎప్పుడూ ముందుండి పోరాడతానని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ నామినేషన్‌తో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్ట్రాటజీపై ఆసక్తి పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *