కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు: తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు
న్యూ ఢిల్లీ:
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది.
