విజయవాడ. మార్చి 25 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజ న, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను నేరు గా తెలుసుకొని వారి నుం చి అర్జీలను స్వీకరించారు ప్రజల సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (APBWC) చైర్మన్ కళా ప్రపు బుచ్చి రాంప్రసాద్ కూడా పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరిం చేందుకు ఇలాంటి వేదిక లు ఎంతో ఉపయోగకర మని పలువురు అభిప్రాయపడ్డారు.

