Breaking News

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ..?

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ.. ట్రంప్ కీలక ప్రకటన హైదరాబాద్:భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,...

దేవాలయాలకు నిధుల విడుదలను వెంటనే చేపట్టండి: హరీష్ రావు

దేవాలయాలకు నిధుల విడుదలను వెంటనే చేపట్టండి: హరీష్ రావు హైదరాబాద్:రాష్ట్రంలోని ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం (DDS) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు రెండు నెలలుగా ఆగిపోయాయని,...

అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం సరైన విధానం కాదు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు చర్చనీయాంశం: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారాలు పెరగడం తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించలేని...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ నేతల భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ నేతల భేటీ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆయన ఆధ్వర్యంలో...

బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విపక్షం తీవ్ర విమర్శలు

తెలంగాణలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విపక్షం తీవ్ర విమర్శలు తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తులు పద్మ...

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి మద్దతు

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి మద్దతు: మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులు రూట్ మ్యాప్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో సోమవారం...

డిప్యూటీ సీఎం పదవి ముఖ్యం కాదు: నారా లోకేశ్

డిప్యూటీ సీఎం పదవి ముఖ్యం కాదు: నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీలో...

ఆకాశమే హద్దుగా విద్యార్థులను తీర్చిదిద్దండి: ఎంపీ రఘునందన్ రావు

ఆకాశమే హద్దుగా విద్యార్థులను తీర్చిదిద్దండి: ఎంపీ రఘునందన్ రావు మెదక్: విద్యార్థులను అన్ని రంగాల్లో మెరుగుపరచి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. జిన్నారం మండలంలోని...

ట్యాక్స్‌ల పేరిట పేదల సొమ్మును దోచుకుంటున్నారు: ఖర్గే

ట్యాక్స్‌ల పేరిట పేదల సొమ్మును దోచుకుంటున్నారు: ఖర్గే హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ అంబేద్కర్‌ను అవమానపరిచారని ఆరోపిస్తూ, అమిత్ షా ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు...

కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానం

ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేళా: అమిత్ షా పుణ్యస్నానం, యోగి, రాందేవ్ ప్రత్యేక పూజలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా భక్తులతో సందడిగా కొనసాగుతోంది. త్రివేణి సంగమం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా...