Breaking News

సీఎంకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ...

రైతు భరోసా పథకం పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

రైతు భరోసా పథకం పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం: నిబంధనలతో రైతులకు అవస్థలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతలకు...

ముగిసిన ఏపీ కాబినెట్ భేటీ

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు: అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక...

టీడీపీ కార్యకర్తల కోసం చారిత్రాత్మక బీమా స్కీమ్

టీడీపీ కార్యకర్తల కోసం చారిత్రాత్మక బీమా స్కీమ్: లోకేష్ నాయనమ్మ ఏపీలో టీడీపీ (TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా అందించేందుకు మంత్రి...

బీసీ మహాసభకు తెలంగాణ జాగృతి పిలుపు

బీసీ మహాసభకు తెలంగాణ జాగృతి పిలుపు కామారెడ్డి డిక్లరేషన్ అమలు డిమాండ్‌ సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను...

బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేత

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేత రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం నాడు తిరస్కరించింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ...

ఏపీ కేబినెట్ సమావేశం: 14 అంశాల అజెండాతో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ సమావేశం: 14 అంశాల అజెండాతో కీలక నిర్ణయాలు అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలు చర్చకు ముందుకు రావడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే...

8న ప్రధాని మోదీ పర్యటన – ఏపీకి కీలక మలుపు

విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన - ఏపీకి కీలక మలుపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ విడుదలైంది. మధ్యాహ్నం 3 గంటల...

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే...

ఉప్పల్‌లో మహాత్మా గాంధీ విగ్రహ పునఃప్రారంభం

ఉప్పల్‌లో మహాత్మా గాంధీ విగ్రహ పునఃప్రారంభం: అహింస పథానికి నూతన గౌరవం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రక్తపు...