Breaking News

రైతుబంధుకు కొత్త మార్గదర్శకాలు..

రైతుబంధుకు కొత్త మార్గదర్శకాలు: గరిష్టంగా 7 ఎకరాల వరకే హైదరాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం తరహాలోనే కఠిన నిబంధనలను అమలు...

ఇది ప్రభుత్వ అక్రమ రాజ్యం…

ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై హరీష్ రావు ఫైర్: "ఇది ప్రభుత్వ అక్రమ రాజ్యం" హైదరాబాద్, డిసెంబర్ 25:బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి...

రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ: కీలక చర్చలు హైదరాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశమయ్యారు. ఈ...

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో క్రైస్తవులే అధికం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో దళిత క్రైస్తవులే అధికం: సీఎం రేవంత్ రెడ్డి మెదక్, డిసెంబర్ 25:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా మెదక్‌ జిల్లాలో పర్యటించారు. ముందుగా ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక...

వాజ్పేయీ శతజయంతి వేడుకలు.. బండి సంజయ్ నివాళి

హైదరాబాద్‌లో వాజ్పేయీ శతజయంతి వేడుకలు: కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళి హైదరాబాద్, డిసెంబర్ 25:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి బండి...

శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్

క్రిస్మస్ సందేశం: ఆప్ శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దిల్లీ ప్రజలకు వినూత్న శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ...

గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

ఏపీకి రూ.446 కోట్లు విడుదల - గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద రాష్ట్రానికి రూ.446...

వాజ్పేయీ జయంతి సందర్భంగా ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖుల నివాళులు

మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా 'సదైవ్ అటల్' వద్ద ప్రముఖుల నివాళులు న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పణలు జరిగాయి....

పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయం

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయం: భట్టి విక్రమార్క హైదరాబాద్: సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై...

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు: మంత్రి లోకేష్ అమరావతి: ఉన్నత విద్య రంగంలో సమూల మార్పులను తీసుకువస్తున్న నారా లోకేష్, తన చర్యలతో ఆరునెలల్లోనూ అనూహ్య పరిణామాలు సృష్టించారు. రాష్ట్ర విద్య,...