Breaking News

గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. “ప్రభుత్వానికి న్యాయం” – రేవంత్

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు.ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకత, నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువతను కీలక భాగస్వాములుగా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నియామక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, సిబ్బందిని సీఎం అభినందించారు.

ఫీజుల దోపిడీ ఆపాలి.. లేదంటే ఆందోళనలు: కవిత హెచ్చరిక

సీఎస్ఆర్ నిధులకు కొత్త పాలసీ.. ₹2,500 కోట్ల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *