Breaking News

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న రూ.57,821 కోట్ల విలువైన ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.వారం, నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అమరావతిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

రాయచూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *