కోదాడ, ఏప్రిల్10( నేటి తెలుగు పత్రిక): కోదాడ మండలం చిమీర్యాల గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి బ్రహ్మయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు ఏర్నేని వెంకటరత్నం బాబు సిపిఎం కోదాడ మండల కార్యదర్శి అలసగాని బ్రహ్మయ్య, తెలంగాణ రాష్ట్రరైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నరసింహారావు కలకొండ పూర్ణ, వెంకటయ్య, మన్యం వెంకటయ్య, మల్లంపల్లి కోటయ్య తదితరులు పాల్గొని జోహార్లు అర్పించారు.
