Breaking News

చంద్రబాబు కు లోకేష్ కు ధన్యవాదములు

పులివెందుల ఏప్రిల్ 17(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర స్థాయి లో ఆరుగురు బ్రాహ్మణులు కు పార్టీ లో పదవులు కల్పించడం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు సూగురు రఘునాథరావు లు ఒకప్రకటన లో హర్షం వెలిబుచ్చారు. రెండ్రోజులు కిందట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించడం జరిగిందని అందులో ఆరుగురు బ్రాహ్మణులు కు కీలక పదవుల్లో నియమించడం హర్షనీయం అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తోపాటు నీలాయపాలెం విజయకుమార్ కుసుమకుమారి టి జ్యోష్ణ. శిష్ఠ లోహిత్ మరియు తడకపల్లి సుధా లను ఎంపిక చేయడం జరిగిందని అందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ధన్యవాదములు తెలుపు తున్నట్లు వారు పేర్కొన్నారు. 2024 ఎన్నికలు లో బ్రాహ్మణులు 90శాతం కూటమి ప్రభుత్వం కు మద్దతుగా నిలబడ్డారని బ్రాహ్మణ జాతికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశా భావంవారు తెలిపారు.తో బ్రాహ్మణులు వున్నారని.

అపహాస్యం నుంచి అద్భుతమైన నాయకత్వం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ మద్దతు పునరుద్ఘాటించిన చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *