Breaking News

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా వేశారు.ప్రకాశ్‌రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందూ దేవతలను అవమానించేలా ఉన్నాయని, దీంతో మత భావోద్వేగాలు దెబ్బతిన్నాయని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించి, ప్రకాశ్‌రాజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. ప్రకాశ్‌రాజ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *