Breaking News

A deadly fire in Jaipur

జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం

జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి

రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలోని భాంక్రోటా ప్రాంతంలో హైవేపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎల్పీజీ ట్యాంకర్‌ను ట్రక్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కి వ్యాపించాయి. దీంతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అలాగే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రమాద తీవ్రతకు సంబంధించి చనిపోయిన వారి శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *