Breaking News

Increase land registration charges in the state!

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

అమరావతి:
రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో భూముల విలువలో సుమారు 15% పెరుగుదల ఉండే అవకాశముంది.

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

జిల్లా కలెక్టర్ల ప్రతిపాదనలను కమిటీలు ఆమోదించగా, ఈ నెల 20న సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నోటీసు బోర్డుల్లో సవరణల వివరాలు ప్రదర్శించనున్నారు.

అభ్యంతరాల స్వీకరణ
సవరణలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను ఈ నెల 24 వరకు స్వీకరించనున్నారు. 27వ తేదీన అందిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

తోపుడు బండిపై బంగారం అమ్మకం.. విశాఖలో వినూత్న ప్రచారం వైరల్

కొత్త ఛార్జీల అమలు
నూతన సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *