Breaking News

Bareilly court notices to Asaduddin Owaisi

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు

బరేలీ (ఉత్తర్ ప్రదేశ్): ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మరియు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా “జై పాలస్తీనా” అని నినదించడంపై న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టును ఆశ్రయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

పిటిషనర్ ఆరోపణల ప్రకారం, చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగం మరియు న్యాయ సూత్రాల ఉల్లంఘనగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ చట్టాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు, ఒవైసీ జనవరి 7న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *