Breaking News

The train passed over the person.

వ్యక్తి పై నుంచి వెళ్లిన రైలు…

రైలు పట్టాలపై వ్యక్తి.. రైలు పై నుంచి వెళ్లిన ఘటన కలకలం

కేరళలోని కన్నూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకున్న ఒక వ్యక్తి పై నుంచి రైలు వెళ్లిన సంఘటన సంభవించింది.

Speaker suspended 12 AAP MLAs
12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

రైల్వే పోలీసులు దీన్ని ఉద్దేశపూర్వక చర్యగా అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తి సజీవంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, పూర్తి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన వెనుక అసలు కారణాలపై విచారణ జరపడం జరుగుతోంది.

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *