Breaking News

డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్

మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు.అదే సమావేశంలో కేఎన్ నెహ్రూను ఉపనేతగా, ఈవీ వేళును పార్టీ విప్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో డీఎంకే తన శాసనసభా వ్యూహాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో మంచి గుర్తింపు ఉన్న ఉదయనిధికి కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ భవిష్యత్ నాయకత్వానికి సంకేతంగా మారింది.

ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు

పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో చంద్రబాబు పరుగులు.. కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *