Breaking News

Great win for Australia against India

భారత్‌పై అస్ట్రేలియా ఘన విజయం

భారత్‌పై అస్ట్రేలియా ఘన విజయం: నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో ఓటమి

డిసెంబర్ 29, 2024: ఆసీస్‌ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఓటమిపాలైంది. అస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కేవలం 155 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ కావడంతో, అస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ప్రత్యామ్నాయ మార్గాలతో ఇంధన భద్రత బలోపేతం

సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో అస్ట్రేలియా 2-1 తేడాతో ముందంజలో ఉంది. నాలుగో టెస్టులో భారత బ్యాటింగ్ పతనం మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన

భారత బ్యాటింగ్‌లో యశస్వి జైశ్వాల్ (84) మరియు రిషబ్ పంత్ (30) మాత్రమే కొంత ప్రతిఘటన కనబరిచారు. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

మెట్రోలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ₹5000 వరకు జరిమానా
  • రోహిత్ శర్మ: 9
  • విరాట్ కోహ్లి: 5
  • ఆకాశ్ దీప్: 7
  • రవీంద్ర జడేజా: 2
  • నితీశ్ రెడ్డి: 1
  • కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్: డకౌట్

ఆఖరి టెస్టు సిడ్నీలో

ఈ సిరీస్‌లో కీలకమైన చివరి టెస్టు జనవరి 3, 2025న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత జట్టు ఈ సిరీస్‌ను సమం చేయగలదా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *