బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

కొత్త సంవత్సరాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నాయి. కొత్త సంవత్సర స్వాగతానికి నగరంలో ఎన్నో ఈవెంట్లు నిర్వహించబడ్డాయి. ఈ క్రమంలో, మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు మెట్రో అధికారులు.

సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు మెట్రో రైలు సేవలు నిలిచిపోతుంటాయి. కానీ, న్యూఇయర్ వేళ, ఈ సమయాన్ని పొడిగిస్తూ, మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు చివరి మెట్రో రైలు ప్రారంభమై, ఒంటి గంట 15 నిమిషానికి చివరి స్టేషన్ చేరుకుంటుంది.

అయితే, మద్యం సేవించి ప్రయాణించే ప్రయాణికులు మరికొంత ఇబ్బంది కలిగిస్తే, మెట్రో అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.