Breaking News

Chandrababu went to the beneficiaries' houses and distributed the pensions

స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పింఛన్లు పంపిణీ

ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా యల్లమందలో పర్యటించారు, పింఛన్లు పంపిణీ

పల్నాడు జిల్లాకు చెందిన యల్లమందలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా, లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా, శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి, ఆమెకు పింఛన్ నగదు అందజేశారు.

శారమ్మ యొక్క కుమార్తెకు మంచి చదువు చెప్పాలని, ఆధికారులను ఆదేశించారు. నీట్ కోచింగ్ ఇస్తే, ఆమె బాగా చదువుతుందని సూచించారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

ఇక, శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఋణం మంజూరి చేయాలని చంద్రబాబు సూచించారు. రూ. లక్ష రుణం పొందాలని సూచన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *