ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం – కేజ్రీవాల్ ఓటమి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన స్థానంలో పరాజయం పాలయ్యారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి పర్వేష్ వర్మ 1,200 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇది AAPకు భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారింది.
