Breaking News

మంత్రిని సన్మానించిన చైర్మన్ వైస్ చైర్మన్.

కోదాడ ,ఫిబ్రవరి18 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సన్మానిస్తున్న, సూర్యాపేట జిల్లా కోదాడమున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు), వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, టీపీసీసీ డెలికేట్ సభ్యులు చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి: సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.

రైతులకు రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *