Breaking News

ఇండియా AI ఎక్సపో లో కాంగ్రెస్ గుండాలు

కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు అరెస్ట్.

నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ గారు మాట్లాడుతు Indian Youth Congress చేసిన షర్ట్‌లెస్ నిరసనలు ప్రజాస్వామ్య సంస్కృతికి తగినవి కావు.రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి.భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చ క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాయి. ఇండియా AI ఎక్స్‌పో లో ఈ రోజు కాంగ్రెస్ గుండాలు భారతమండపంపై దాడి చేసి భారతప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అవమానపరచాడని నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది . కావున ఈ కారియక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బయపడ్తు ముందుగా ఆడుకొని బీజేవైఎం కొండాపూర్ అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్, బీజేపీ కొండాపూర్ కార్యదర్శి శంకర్ మరియు బీజేవైఎం నాయకులు ఉమేష్ ముదిరాజ్, గోర్జ్, షణ్ముఖ్ యాదవ్, సంతోష్, ఆకాష్ నాయకులను ముందుస్తుగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

హైదరాబాద్ మెట్రోపై కీలక మలుపు.. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *