కోదాడ, ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా తరపున శ్రీమతి ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని టీజీవో ప్రెసిడెంట్ ఎన్ భూపాల్ రెడ్డి అసోసిటివ్ ప్రెసిడెంట్ కె నాగేందర్ మర్యాదపూర్వకంగా కలిసి సూర్యాపేట జిల్లా టిజిఓస్ డైరీ క్యాలెండర్ ను అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఏఈ లు మహేష్ శ్రీకాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
