నేటి తెలుగు పత్రిక: కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.బంజారా సమాజ అభివృద్ధికి మహారాజ్ చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
