Breaking News

జ్ఞాపికలు అందజేత.

సూర్యాపేట, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు , సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మికి,రైతుసంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల జ్ఞాపికను సూర్యాపేటలో అందజేశాము. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెల్గూరీ గోవిందు జిల్లా ఉపాధ్యక్షులు గుణగంటి కృష్ణ పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

వేసవి వేడిలో చలివేంద్రం.. ప్రజల దాహం తీర్చే సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *