సూర్యాపేట, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు , సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మికి,రైతుసంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల జ్ఞాపికను సూర్యాపేటలో అందజేశాము. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెల్గూరీ గోవిందు జిల్లా ఉపాధ్యక్షులు గుణగంటి కృష్ణ పాల్గొన్నారు.

