Breaking News

Telangana Chief Minister Revant Reddy's Future plans should be prepared accordingly by 2050

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో చేరారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో కీలక భేటీలను నిర్వహించనున్నారు. నేడు, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీతో సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చలు జరగనున్నాయి.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

అంతే కాకుండా, కాంగ్రెస్‌ అధిష్టానంతో కూడా తెలంగాణలో పార్టీ పాలనపై సమగ్ర నివేదికను అందించనున్నట్లు సమాచారం.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో చేరి, కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందించనున్నారు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై చర్చలు జరుగనున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *