Breaking News

Lentering to make it the capital of employment

ఉపాధి కల్పించే రాజధానిగా చేయడమే లక్యం

అమరావతి ప్రజా రాజధానిగా, యువతకు ఉపాధి కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని, యువతకు ఉపాధి కల్పించే కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విశాఖ, తిరుపతి, అమరావతిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

“ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే మా లక్ష్యం,” అని చెప్పారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అమరావతిలో రూ.20,500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *