నడిగూడెం ,మార్చి 7(నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,తెల్లబెల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమల పొంగు సరోజిని, మాజీ సర్పంచ్ దేవ బత్తిని వెంకట నరసయ్య, మాజీ ఎంపీటీసీ నలమాద నారాయణరావు, ఉప సర్పంచ్ నలమాద వీరబాబు ,పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక, బి ఎల్ ఓ లాల్ మహమ్మద్,, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
