Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

కోదాడ, మార్చ్14 (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా,నాయికన్ గూడెం పవన్ కళ్యాణం మండపం ఫంక్షన్ హాల్లో జరిగిన నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన కుందూరు రాంరెడ్డి-కవిత కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి-సబిత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *