Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

కోదాడ, మార్చ్14 (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా,నాయికన్ గూడెం పవన్ కళ్యాణం మండపం ఫంక్షన్ హాల్లో జరిగిన నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన కుందూరు రాంరెడ్డి-కవిత కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి-సబిత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *