యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర 8వ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పుష్పగుచ్చం అందజేసి సమావేశాలకు స్వాగతం పలికారు. అనంతరం జాతీయగీత ఆలాపన తర్వాత నిర్వహించిన గవర్నర్ ప్రసంగంలో పాల్గొన్నారు.
