Breaking News

బాలిని శ్రీనివాస రెడ్డి ట్వీట్‌తో వైసీపీ రీ-ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: వైసీపీలోకి మళ్లీ చేరతారనే ప్రచారాలకు చెక్ పెడుతూ బాలిని శ్రీనివాస రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్ తో కలిసి తాను, తన కుమారుడు ఉన్న ఫోటోను షేర్ చేసిన బాలినేని… “పవన్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌తో తన రాజకీయ వైఖరిపై స్పష్టత ఇచ్చినట్టయ్యింది.ఇటీవల ఆయన మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు వస్తుండగా, ఈ ట్వీట్ వాటికి పుల్‌స్టాప్ పెట్టినట్టైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *