బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎ. కుమార్ పదవీ బాధ్యతల స్వీకారం.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎ. కుమార్ పదవీ బాధ్యతల స్వీకారం.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) గా ఎ. కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువూరు రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరిపాలనను సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు రైతాంగానికి పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించటమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు తిరువూరు ఆర్ డి ఓ గా కేవలం (సుమారు) 15 రోజులు మాత్రమే పనిచేసి బదిలీపై వెళ్లిన కె. పోసు బాబు చేసిన సేవల పట్ల అధికారులు అభినందించారు. నూతనంగా ఆర్ డి ఓ గా బాధ్యతలు చేపట్టిన ఎ. కుమార్ కు అధికారులు సిబ్బంది పూల బొకే శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్