కోదాడ ,మార్చి21 (నేటి తెలుగు పత్రిక.): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని , సూర్యాపేట జిల్లా,కోదాడ పట్టణ పరిధిలోని సాలార్జoగ్ పేట ఈద్గా వద్ద ముస్లీం మతపెద్దలు మరియు ముస్లీం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

